ఆటో, టిప్పర్ ఢీ; ఒకరు మృతి


హైదరాబాద్: లంగర్‌ హోజ్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున ఆటో. టిప్పర్ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top