ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు


కొల్లాపూర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని మాచినేపల్లిలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరోపక్క కొల్లాపూర్ మండలం యెన్నెంబెట్లలో అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top