లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

లా పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం - Sakshi


తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐపీఆర్ సైబర్ లా ఇన్సురెన్స్, టాక్సేషన్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ఈ నెల 20న నిర్వహించే అర్హత పరీక్షకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫారాలు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. రూ.150 అపరాధ రుసుంతో ఈ నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చునని చెప్పారు. తరగతులు ఆక్టోబర్ 5 నుంచి ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు 8106894644 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top