ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్


సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆలస్యంగా నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. మంగళవారం (23వ తేదీ) ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.30కు బయలుదేరనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top