మెట్రోరైలుపై త్వరలో అఖిలపక్షం : కేసీఆర్


హైదరాబాద్ : మెట్రో రైలు అలైన్మెంట్ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన గురువారం తెలంగాణ శాసనసభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అలైన్మెంట్ మార్పుపై ఎంఐఎంతో చర్చించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అలైన్మెంట్ మార్పుపై అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు. భూ వివాదాలపై స్టేకు కోర్టు నిరాకరించిందని కేసీఆర్ ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top