ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ


హైదరాడాద్ : వరంగల్ జిల్లా హన్మకొండలో గిరిజన సంక్షేమ శాఖ  ఏఈ ఏసబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏఈ వెంకన్న ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వెంకన్న ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top