ఏసీబీ వలలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ


కరీంనగర్ : లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ దొరికిపోయారు. డిప్యూటీ ఈఈ రాజ విష్ణు గిరి ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top