ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన ఈవో


మంచిర్యాల: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్‌లో గురువారం వెలుగుచూసింది. పీఆర్‌డీ కార్యాలయంలో ఈవోగా పని చేస్తున్న నజీమొద్దిన్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 16 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈవోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top