వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో మహిళ మృతి - Sakshi


రంగారెడ్డి (హయత్‌నగర్): రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది. ఎండకు తాళలేక ఇంటి వద్దే సృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top