వడదెబ్బతో మహిళ మృతి
రంగారెడ్డి (హయత్నగర్): రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది. ఎండకు తాళలేక ఇంటి వద్దే సృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.
రంగారెడ్డి (హయత్నగర్): రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది. ఎండకు తాళలేక ఇంటి వద్దే సృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.