పిచ్చికుక్కల దాడిలో 9 మందికి గాయాలు


మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా) : మిర్యాలగూడ మండలం జిరావత్ తండా, సామే తండా గ్రామాల్లో మంగళవారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి 9 మందిని గాయపరిచాయి. వీరిలో నాలుగేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top