పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు


హైదరాబాద్ (కుషాయిగూడ) : నగరంలోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 15వేలు, 8 సెల్‌ఫోన్‌లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top