78క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


హైదరాబాద్ : సరూర్‌ నగర్ పరిధిలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 78 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సరూర్‌ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top