మహిళ నుంచి 583 గ్రాముల బంగారం స్వాధీనం


శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి అక్రమంగా తరలిస్తోన్న 583 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top