ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్


జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పేకాట స్థావరాలపై దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట స్థావరాలపై శనివారం జరిపిన దాడి చేసిన పోలీసులు వారి నుంచి రూ.50 వేల నగదు, 5 సెల్ఫోన్లతో పాటు 5 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top