మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


టేకులపల్లి (ఖమ్మం) : కూపన్లు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం శంబునిగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై సురేష్ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top