రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు


కొత్తకోట(మహబూబ్ నగర్): రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంద. మండలంలోని సంకిరెడ్డి పల్లి స్టేజీ వద్ద ఓ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top