శాంసంగ్‌ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3' లాంచ్‌..ఆఫర్లు కూడా

శాంసంగ్‌ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3' లాంచ్‌..ఆఫర్లు కూడా


కొరియా మొబైల్‌ మేకర్‌ శాంసంగ్ తన కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3'ని  భారత మార్కెట్లో  మంగళవారం  లాచ్‌ చేసింది. ఇటీవల  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 లాంచ్‌ చేసిన ట్యాబ్‌ను నేడు  భారత్‌ లో విడుదల చేసింది.  దీని ధరను రూ.47,990  గా నిర్ణయించింది. అంతేకాదుఈ లాంచింగ్‌ సందర్భంగా కొన్ని  ప్రత్యేక ఆఫర్లను కూడా   శాంసంగ్‌ ప్రకటించింది.

 


గెలాక్సీ ట్యాబ్ ఎస్3 ఫీచర్లు

9.7 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

2048 x 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2.15 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నూగట్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2

డ్యుయల్ బ్యాండ్ వైఫై, వైఫై డైరెక్ట్, యూఎస్‌బీ టైప్ సి

6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్



 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top