సాగర్‌ కాల్వకు నీటి సరఫరా నిలిపివేత


గుంటూరు: నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు నీటి సరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. ఏపీకి 15.2 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. అయితే 13.2 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ విడుదల చేసిందని ఆంధ్ర అధికారులు అంటున్నారు. మిగతా 2 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, నీరు నిలిపివేతపై రైతులు ఆందోళ చేస్తున్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top