కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడులు


మధిర : ఖమ్మం జిల్లాలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మధిర మండలం ఇల్లందుపాడులో కోల్డ్‌స్టోరేజీలపై జరిపిన దాడుల్లో సుమారు 509 టన్నుల నకిలీ కారం బస్తాల నిల్వలను పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top