టీఆర్‌ఎస్‌ నాయకుడి కారుకి నిప్పు


భద్రాద్రి : టీఆర్‌ఎస్‌ నాయకుడి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు కనగాల బాలకృష్ణ కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో హోండా క్రెటా కారు పూర్తిగా దగ్దమైంది. కారు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top