కాజీపేట మార‍్గంలో నిలిచిన రైళ్లు

కాజీపేట మార‍్గంలో నిలిచిన రైళ్లు

పెద్దపల్లి: పెద్దపల్లి-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు బుధవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. బోగీల మధ్య లింకు తెగడంతో మానేరు వంతెనపై గూడ్స్ రైలు నిలిచిపోయింది. పోత్కపల్లి-బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేసన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స‍్థలానికి చేరుకుని మరమ‍్మత్తు పనులు చేపట్టారు. గూడ్సు ఆగిపోవడంతో ఈ మార‍్గంలో రైళ‍్ల రాకపోకలకు అంతరాయం ఏర‍్పడింది.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top