ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా


తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో రాజధాని రహదారిలో టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. తవ్వేసిన రోడ్లను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ వచ్చేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ధర్నాలో పెనమాక గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అంతా పాల్గొంది. సాక్షాత్తూ అధికారపార్టీ కార్యకర్తలు, నాయకులే రోడ్ల పరిస్థితిపై ధర్నా దిగుతుండటంతో అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.

whatsapp channel

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top