రేవంత్‌ సస్పెన్షన్‌కు నిరసనగా ధర్నా


జగిత్యాల: తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రమైన జగిత్యాలలో టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేసి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆ వినతిపత్రంలో కోరారు. కాగా, కరీంనగర్‌ నగరంలోనూ టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top