విజయవాడలో పింక్‌రిబ్బన్ ర్యాలీ


విజయవాడ: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరంలో పింక్‌రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, సినీనటుడు సుమంత్, క్యాన్సర్ వైద్య నిపుణుడు రఘురాంలు ఈ ర్యాలీకి ముఖ్య అతిధులుగా హజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top