శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్ - Sakshi


తిరుమల: ప్రముఖ సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రెండు రోజులుగా తిరుమలలోనే బసచేసిన పవన్‌కల్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి ఇందిరా మైదానంలో 4 గంటలకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. టీటీడీ అధికారులు పవన్‌కల్యాణ్‌కు దర్శన ఏర్పాట్లుచేసి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top