అత్యాచారం కేసులో నిర్భయ కేసు నమోదు


వరంగల్ : యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ముగ్గురు యువకులు గ్రామానికి చెందిన ఓ యువతిపై ఈ నెల 4న అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు.  

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top