మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య


సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబికానగర్‌కు చెందిన ఆంజనేయులు మున్సిపాలటీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top