బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం

బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం

విజయవాడ: విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్‌లో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరులు వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం రాయపాటి అనుచరులు ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్‌ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న నాగభూషణం అనే వ్యక్తిపై వారు దాడికి చేశారు.  పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top