పీతల సుజాతకు చేదు అనుభవం

పీతల సుజాతకు చేదు అనుభవం - Sakshi

ఏలూరు: ఏపీ మంత్రి పీతల సుజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏలూరులో గురువారం ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఆ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంత్రికి సమాచారమివ్వలేదు. ఏలూరు లోనే అందుబాటులో ఉన్నా ఎందుకు సమాచారం అందివ్వలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక‍్తం చేశారు. ఈ నేపధ్యంలో డీఎం అండ్ హెచ్వోపై చర్యలు తీసుకోవాలని సుజాత కలెక్టర్ ను కోరారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top