వరద ప్రభావిత ప్రాంతాల్లో కోడెల పర్యటన


ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం పర్యటించనున్నారు. మందళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనున్న స్పీకర్ రోడ్డు మార్గం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలోని వరదపీడిత ప్రాంతాలలో పర్యటిస్తారు.



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top