కువైట్‌లో కరీంనగర్‌వాసి మృతి


కమలాపూర్: కువైట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన గూళ్ల కుమారస్వామి (38) ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారినపడిన ఆయన మృతిచెందారు. ఆయన భౌతిక కాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top