జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ

జయ అనారోగ్యంపై నిజాలు చెప్పండి: కరుణ


సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంపై వినిపిస్తున్న ఊహగానాలకు ముగింపు పలకాలని విపక్ష డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు సరైన సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలనీ ఆకాంక్షించారు.

Election 2024

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top