Updated: May 19, 2017, 07:52 IST | Created: May 18, 2017, 19:44 IST
తిరుమల: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.