ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి: అసదుద్దీన్

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి: అసదుద్దీన్ - Sakshi


నాగ్‌పూర్: మహారాష్ట్రలో వెనకబడిన ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆదివారం నాగ్‌పూర్‌లో ఒవైసీ తొలిసారిగా బహిరంగసభలో ప్రసంగించారు. వర్షం పడుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఈ సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఒవైసీ అన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top