తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 2 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top