తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 28 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 8 గంటల సమయం పడుతుందని, శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు,  నడకదారిన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top