శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ


శ్రీశైలం: శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుంతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top