తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీతో 4 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి 3 గంటల సమయం పడుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top