తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 24 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు.



శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, కాడినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వచ్చిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top