తిరుమలలో తగ్గిన సందడి

తిరుమలలో తగ్గిన సందడి


తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ దాదాపు తగ్గిపోయింది. దసరా సెలవుల అనంతరం మొదటిసారిగా మంగళవారం ఉదయానికి కంపార్టుమెంట్లు బోసి పోయి కనిపించాయి. సర్వదర్శనం 2 గంటల్లో లభిస్తుండగా, కాలినడక భక్తులకు గంటలోపే దర్శన భాగ్యం లభిస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top