సీపీఐ ర్యాలీ, పోస్టాఫీసు ముట్టడి


యాదాద్రి: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పోస్టాఫీసును ముట్టడించారు. సామాన్య ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top