నవ దంపతుల ఆత్మహత్య


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వైఎస్సార్‌ కాలనీలో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఒడిశాకు చెందిన నిర్మల్‌(25), మినతి(22)లుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top