భద్రకాళిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌


వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, ఆలయ అధికారులు  ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top