రోడ్డు ప్రమాదం​: ఆరుగురు మృతి


సంగ్లి : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మినీ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. సంగ్లి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో పదిమంది గాయపడ్డారు.. పండరిలో దర్శనం చేసుకుని ఓ కుటుంబం మినీ బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొల్హాపూర్ జిల్లాకు చెందినవారని భావిస్తున్నారు. మృతులలో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top