స్కూలు బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు


కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ శివారులో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిలోని కృష్ణవేణి స్కూలు బస్సు విద్యార్థులతో వెళ్తుండగా తాండూరు శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top