మత్స్యకారుల మధ్య ఘర్షణ


దస్తూరాబాద్: నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలంలోని రాపూర్, దస్తూరాబాద్ గ్రామాల మత్స్యకారుల (జాలరుల) మధ్య ఘర్షణ జరిగింది. గోదావరిలోని చేపలను తమ గ్రామ మత్స్యకారులే పట్టుకోవాలని, వేరే గ్రామ మత్స్యకారులు పట్టుకోరాదని రెండు గ్రామాల వారు ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఆందోళన కొనసాగుతున్నది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top