ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరి మృతి


కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్‌ నగర్లో స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మృతులు ఆర్ఎల్ నగర్‌కు చెందిన రామచందర్(36), చర్లపల్లి యాదగిరి(40)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top