ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఇద్దరి మృతి
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్ నగర్లో స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మృతులు ఆర్ఎల్ నగర్కు చెందిన రామచందర్(36), చర్లపల్లి యాదగిరి(40)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.