వడదెబ‍్బకు ఇద‍్దరు మృతి


అద‍్దంకి: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. జిల్లలోని సంతమాగుళూరు మండలం వెల్లాలచెరువు ​గ్రామంలో గురువారం మధ్యాహ‍్నం వడదెబ‍్బకు ఇద‍్దరు వృద్ధులు మరణించారు. ఆటోలో వెళుతున‍్న చెన‍్నయ‍్య(75), సుబ్బులు(65) అనే వృద్ధులు ఎండవేడిమికి తట్టుకోలేక ఆటోలోనే ప్రాణాలు విడిచారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top