రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం


చెఫ్ డి మిషన్ అడిలి సుమారివాలా ఆధ్వర్యంలో గేమ్స్ విలేజ్‌లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఓఏ ఉపాధ్యక్షుడు తర్లోచన్ సింగ్, మహిళల హాకీ జట్టుతో కలిపి 50 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అథ్లెట్లకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై సుమారివాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మయన్మార్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, చైనీస్ తైపీ, పాలస్తీనా పతాకాలను కూడా ఆవిష్కరించారు.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top